రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

న్యాయమూర్తులకు, న్యాయాధికారులకు డి.ఏ పెంపు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

న్యాయమూర్తులకు, న్యాయాధికారులకు డి.ఏ పెంపు

  • పదవీ విరమణ చేసిన వారికి కూడా డి.ఏ పెంపు
  • 55%నుండి 58%కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన న్యాయ శాఖ
  • రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడి

అమరావతి డిసెంబరు: 4 కేంద్ర న్యాయశాఖ లేఖలను అనుసరించి హైకోర్టు న్యాయమూర్తులకు, న్యాయాధికారులకు, పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులు, న్యాయాధికారులకు, కుటుంబ పింఛనర్లకు డి.ఏ ను 55% నుండి 58% కు పెంచుతూ రాష్ట్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గురువారం అమరావతిలో విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పెంపు 01-07-2025 నుండి అమల్లోకి వస్తుందని మంత్రి ఫరూక్ తెలిపారు.

Comments

-Advertisement-