తురకపాలెం గ్రామస్థులు వంట చేసుకోవద్దు: సీఎం చంద్రబాబు
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
తురకపాలెం గ్రామస్థులు వంట చేసుకోవద్దు: సీఎం చంద్రబాబు
అమరావతి:
గుంటూరులోని తురకపాలెం గ్రామంలో వరుస మరణాలు సంభవించడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సూచనలు చేశారు.
గ్రామస్థులు ఎవరూ వంట చేసుకోకూడదని, తాగునీటిని వినియోగించకూడదని ఆదేశించారు.
అధికారులే అక్కడి ప్రజలకు ఆహారం సరఫరా చేయాలని సూచించారు.
ఈ నేపథ్యంలో, నేటి నుంచే తురకపాలెం గ్రామస్థులకు మూడు పూటలా ఆహారం, మంచినీళ్లు సరఫరా చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మరోవైపు, వైద్యులు మరణాలకు గల కారణాలను కనుగొనే పనిలో నిమగ్నమయ్యారు.
Comments
